Header Banner

మరో పథకం రెడీ.. వారి ఖాతాల్లో పడనున్న డబ్బులు! మొదటి విడతలో భాగంగా..

  Sat Jun 14, 2025 12:15        Politics

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అన్ని వర్గాల వారికి అండగా నిలుస్తోంది. మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం తల్లికి వందనం పథకాన్ని అమలు చేసింది. ప్రతీ విద్యార్థికి 13 వేల రూపాయల చొప్పున.. వారి తల్లుల ఖాతాల్లో డబ్బులు వేసింది. ఇంట్లో ఎంత మంది ఉంటే.. అంతమంది విద్యార్థులకు పథకం వర్తించింది. పిల్లల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?

 

ఈ నేపథ్యంలోనే ఏపీలోని రైతులకు ఆర్థిక సాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని అమలు చేయనుంది. ఈ నెల 20వ తేదీన ఈ పథకం అమలు అవ్వనుంది. పీఎం కిసాన్ యోజన పథకానికి అనుబంధంగా దీన్ని రూపొందించారు. కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6 వేలకు.. రాష్ట్ర ప్రభుత్వం మరో 14 వేల రూపాయలు కలిపి.. 20 వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమచేయనుంది. మొత్తం మూడు విడతల్లో ఈ మొత్తం జమ కానుంది. పథకం మొదటి విడతలో భాగంగా అర్హులైన ఒక్కో రైతు ఖాతాలో 7 వేల రూపాయలు జమకానున్నాయి. రెండో విడతలో కూడా ఏడు వేల రూపాయలు జమకానున్నాయి. మూడో విడతలో 6 వేల రూపాయలు జమ అవుతాయి.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

24 గంటలు టైమిస్తున్నా.. లేదంటే తీవ్ర చర్యలు.. వైసీపీకి లోకేశ్‌ హెచ్చరిక!

 

తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ని అడ్డుకున్న పోలీసులు! కార్యకర్తలు సుమారు 300 మంది!

 

వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...

 

మహిళలకు భారీ గుడ్ న్యూస్.. కొత్త స్కీమ్ కింద లక్ష రూపాయలు! ప్రభుత్వం కీలక నిర్ణయం..

 

ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్: 10వ తరగతి పాస్ అయితే చాలు.. ఉచిత ట్రైనింగ్‌తో పాటు ఉద్యోగ అవకాశం!

 

ఆంధ్రప్రదేశ్‌లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే! మహిళలకు రాత్రి షిఫ్ట్‌లలో..

 

ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!

 

రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!

 

ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Annadata Sukhibhava Scheme #2025 Update